Exclusive

Publication

Byline

సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నారా..! దారిలో ఓరుగల్లు అందాలను కూడా చూసేయండి..

భారతదేశం, మే 16 -- కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పుష్కర స్నానాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జర... Read More


బీఆర్‌ఎస్‌ నాయకత్వ బాధ్యతలపై కేసీఆర్‌ వారసుల మధ్య ఆధిపత్య పోరు. జోరుగా ఊహాగానాలు!!

Hyderabad, మే 16 -- బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుటుంబంలో పార్టీ పగ్గాలను చేపట్టే విషయంలో బయటకు కనిపించని పోరు సాగుతోందని కేటీఆర్‌, కవితల మధ్య దూరం పెరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆ... Read More


కమీషన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం.. సెల్ఫ్ గోల్ పడటంతో క్లారిటీ ఇచ్చిన మంత్రి!

భారతదేశం, మే 16 -- వరంగల్ నగరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నోరు జారారు. 'అటవీ శాఖ... Read More


జులైలో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు - ధరలు మరింత తక్కువ

భారతదేశం, మే 16 -- దేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన పట్టును మరింత బిగించాలని చూస్తోంది. ముఖ్యంగా, సామాన్యులకు కూడా అందుబాటు ధ... Read More


ఆన్‌లైన్ చాలెంజ్ విషాదం: స్నాప్‌చాట్‌లో కొత్త వారిని జోడిస్తే.. 11 ఏళ్ల అమ్మాయికి లైంగిక వేధింపులు..

భారతదేశం, మే 16 -- ఒక 11 ఏళ్ల చిన్నారి.. స్నాప్‌చాట్‌లో తన స్నేహితురాలితో పోటీ పడుతూ.. తన 'స్నాప్ స్కోర్' పెంచుకోవాలనుకుంది. దీని కోసం ఆమె తెలియని కొత్త వాళ్లను తన స్నాప్‌చాట్ అకౌంట్‌లో చాలా మందిని చే... Read More


మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇక యూనివర్సిటీలో ప్రొఫెసర్ - కొత్త బాధ్యతలతో ఎన్ఎల్‌యూ ఢిల్లీలో చేరిక

భారతదేశం, మే 16 -- భారత న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన, దేశ అత్యున్నత న్యాయస్థానానికి నేతృత్వం వహించిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఒక కొత్త కీలక పాత్రను స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)గా పద... Read More


రేప్ చేసి 50 సార్లు కత్తితో పొడిచి హత్య.. 43 ఏళ్ల తరువాత కటకటాల్లోకి నిందితుడు

భారతదేశం, మే 16 -- సుమారు 43 ఏళ్ల క్రితం.. అంటే 1982లో.. అమెరికాలో ఒక దారుణం జరిగింది. 15 ఏళ్ల టీనేజ్ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ సంఘటన అప్పట్లో ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఆ ... Read More


కాళేశ్వరంలో భద్రత కట్టుదిట్టం.., 3500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

భారతదేశం, మే 15 -- దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశ నలుమూలల న... Read More


కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

భారతదేశం, మే 15 -- న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్ట... Read More


బహిష్కరణను ఎదుర్కొంటున్న భారతీయ స్కాలర్ విడుదలకు అమెరికా న్యాయమూర్తి ఆదేశం

భారతదేశం, మే 15 -- వాషింగ్టన్ లోని జార్జ్ టౌన్ యూనివర్శిటీలో చదువుతున్న భారత్ కు చెందిన పోస్ట్ డాక్టోరల్ ఫెలో బదర్ ఖాన్ సూరిని విడుదల చేయాలని అమెరికా న్యాయమూర్తి ఆదేశించారు. బదర్ ఖాన్ సూరిని ఫెడరల్ ఏ... Read More